తిరుమలలో కొనసాగుతున్న “అరాచకీయ” పరంపర – రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల – పతనం వైపు పరుగెడుతున్న హిందూ ఆధ్యాత్మిక వైభవం

తిరుమల, తిరుపతి లో కొనసాగుతున్న ఆర్ధిక దోపిడీ – సామాన్యుడికి స్వామిని దూరం చేస్తున్న రాజకీయ వర్గాలు కోట్ల మంది హిందువుల కలియుగ ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమల వైభవం పతన దిశగా ప్రయాణం మొదలు పెట్టింది. పాలకుల దురాశ, నిర్లక్ష్యం, తిరుమల ఆలయానికి సంబంధించిన సంపదపై పట్టు పెంచుకునే క్రమంలో రాజకీయనాయకులు తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వెనుకాడటం లేదు. గత ప్రభుత్వం క్రైస్తవ మద్దతుదారుడైన పుట్టా సుధాకర్ యాదవ్ ను టిటిడీ […]